మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు.. ఎప్పటి నుంచో తెలుసా?
ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్స్ కంపెనీ మారుతీ సుజుకీ ( MarutiSuzuki) తమ వాహనాల ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవలే వెల్లడించింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ,అందుబాటులో ఉన్న మోడల్స్ అన్నిటిపై పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది మారుతీ సుజుకీ.ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడంతో వాహనాల ధరను పెంచక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. మోడన్ ను బట్టి పెంపు ఉంటుంది. సెలెరియో పై అత్యఅధికంగా 32,500 పెంచింది మారుతీ సుజుకీ. ఇన్విక్టో … Continue reading మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు.. ఎప్పటి నుంచో తెలుసా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed