హిట్ -3లో నాని… మరి హిట్ -4 లో?
టాలీవుడ్ లో సీక్వెల్స్ సీజన్ నడుస్తోంది. చిన్నా పెద్ద సినిమాలకు తగ్గట్లు, ఏ హీరో ఇమేజ్ కు తగ్గట్లు, ఏ నిర్మాత స్థాయికి తగ్గట్లు, అలా సీక్వెల్స్ తీస్తూ వెళ్తున్నారు. ఈ లిస్ట్ లో నాని కూడా చేరిపోయాడు. తన నిర్మాణంలో…
టాలీవుడ్ లో సీక్వెల్స్ సీజన్ నడుస్తోంది. చిన్నా పెద్ద సినిమాలకు తగ్గట్లు, ఏ హీరో ఇమేజ్ కు తగ్గట్లు, ఏ నిర్మాత స్థాయికి తగ్గట్లు, అలా సీక్వెల్స్ తీస్తూ వెళ్తున్నారు. ఈ లిస్ట్ లో నాని కూడా చేరిపోయాడు. తన నిర్మాణంలో…
ప్రైడ్ తెలుగు సినిమా న్యూస్ – ఎక్స్ క్లూజివ్ – రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే చిత్రం, షూటింగ్ దశకు వచ్చేసింది. నిన్నటి వరకు టెస్ట్ షూట్ హంగామాలో ఉన్నాడు రాజమౌళి. ఇప్పుడు మార్చి నుంచి షూటింగ్ ఉండే అవకాశం…
16 ఏళ్ల లోపు పిల్లలు.. అంటే మైనర్లు.. రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లకా.. ఈ అంశం పై నిర్ణయం తీసుకోండని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు మైనర్లను థియేటర్స్ కు అనుమించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11…
పాత కార్ల అమ్మకాలు లో దేశ వ్యాప్తంగా లక్షల యూనిట్లు దాటాయని లెక్కలు చెబుతున్నాయి. మరో ఐదేళ్లలో ఈ సంఖ్య ఏటా కోటి యూనిట్లు దాటుతుందని కార్స్ 24 నివేదిక విడుదల చేసింది. పాత కార్ల క్రయవిక్రయాల్లో ఉన్న కార్స్ 24…
తెలంగాణ తెచ్చిన యోధుడు, తెలంగాణ ను పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ ఆధినేత కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొలిటికల్ యాక్టివిటీని తగ్గించేశారు. చాలా వరకు ఫామ్ హౌజ్ కు పరిమితం అవుతున్నారు. అయితే…
ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్స్ కంపెనీ మారుతీ సుజుకీ ( MarutiSuzuki) తమ వాహనాల ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవలే వెల్లడించింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ,అందుబాటులో ఉన్న మోడల్స్ అన్నిటిపై పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది…
పుష్ప -2 రిలీజైనప్పటి నుంచి, ఈ సినిమా కొల్లగొట్టిన వసూళ్ల గురించి, బద్దలవుతున్న రికార్డుల గురించే అందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. అందులో భాగంగా 32 రోజుల్లోనే బాహుబలి -2 రికార్డ్ ను క్రాస్ చేసింది పుష్ప-2 మూవీ. ఆ రోజు 1800…
అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప -2 ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప -2, 50 రోజులకు పైగా థియేటర్స్ లో కొల్లగొట్టిన వసూళ్ల గురించి, 50 రోజులుగా…
చైనాకు చెందిన ప్రముఖ ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ బీవైడీ ( #BYD ), భారత్ మార్కెట్ లో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా భారత్ లోనూ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.…
దేశంలో 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలంటే 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాల్లో 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ ఆధ్వర్యంలో…