Category: National

ప్రేమిస్తుంది.. పెళ్లి చేసుకుంటుంది.. పారిపోతుంది.. రిపీటు..

పెళ్లి పేరుతో మోసం, ఇలాంటి మోసాలు గతంలో చాలానే విన్నాం, కాని రాజస్థాన్ కు చెందిన అనురాధ పాసవాన్ మాత్రం, ఈ విషయంలో పీహెచ్ డీ చేసింది. కేవలం డబ్బు, నగదు లక్ష్యంగా, కోసం ఏకంగా 25 మందిని పెళ్లాడింది ఈ…

యూట్యూబర్ జ్యోతి..మస్తు షేడ్స్ ఉన్నయ్..

గూఢచర్యం ఆరోపరణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లైఫ్ స్టైల్ ను గమనిస్తే సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి దిగిన ఫోటో ఇప్పుడు వైరల్…

ఇదో కొత్త తరహా యుద్ధం … పాకిస్థాన్ తప్పులేదు! – జ్యోతి మల్హోత్రా

ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా, ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించింది. గూఢచర్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని, హరియాణా పోలీసులు అరెస్ట్ చేసారు. పహల్గాం ఘనటకు ముందు, జ్యోతి ఆ ప్రాంతానికి…

ఆఫ్గన్ లో మహాభారతం మూలాలు.. ఎలాగో తెలుసా

సరిహద్దులో పాక్ తో ఉద్రిక్తతలు నెలకొనడంతో భారత్, అఫ్గాన్లకు స్నేహ హస్తాన్ని చాచింది. వారితో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే పాయింట్ లో భారత్ వెళ్తోంది. సో దట్ అఫ్గాన్లతో చెలిమికి సిద్ధమవుతోంది. అసలు అఫ్గానిస్థాన్…

మనతోనే తాలిబన్లు, పాక్ కు ఇక చుక్కలే

భారత్ , పాక్ మధ్య ఉద్రక్తతలు నేపథ్యంలో, భారత్ ఎవరూ ఊహించని ఎత్తుగడ వేసింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జై శంకర్ , ఆఫ్గానిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్ ఖాన్ ముత్తాఖీతో ఫోన్ లో మాట్లాడారు.…

ది రెసస్టెన్స్ ఫ్రెంట్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలి – భారత్ డిమాండ్

జమ్మూ కశ్మీర్ లో లష్కరే ఉగ్ర ముఠాకు అనుబంధంగా ఉన్న సంస్థే.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఏప్రిల్ 22న పహల్గాం దాడికి పాల్పడింది ఈ ఉగ్ర సంస్థే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ఉగ్ర సంస్థ ఇది. నిజానికి…

అప్పుడే చల్లటి కబురు.. అండమాన్ కు రుతుపవనాలు

ఎర్రటి ఎండలను తట్టుకోలేకపోతున్నారా.. ఉక్కపోతతో విసిగిపోతున్నారా.. బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారా. .నాలుగు జల్లులు పడితే బాగుండు అనుకుంటున్నారా.. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటూ.. మీలో మీరు అడ్జెస్ట్ అయిపోతున్నారా.. అయితే మీరందరికి గుడ్ న్యూస్. చల్లని కబురు…

పాక్ పెంచి పోషిస్తోన్న సంస్థే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ( TRF)

పహల్గాంలోని బైసరన్ లో అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు ఉగ్రవాదులు. ఈ దాడి చేసింది తామే అని ద రెసిస్టెన్స్ ఫ్రెంట్ అనే ఉగ్ర సంస్థ చెప్పుకుంది. అసలు ఈ ఉగ్ర వాద సంస్థ ఎప్పుడు పుట్టుకొచ్చింది అంటే,ది పాక్ సృష్టించిన సంస్థే…

ఇండియాలో మినీ స్విట్జర్లాండ్… బైసరన్

కశ్మీర్ కు పర్యాటకమే ఆధారం. అందుకే కశ్మీరీలు పర్యటకులను దేవుళ్లలా చూస్తారు. పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ అనే అందమైన ప్రాంతంలో, ఉగ్రవాదులు పర్యాటకులపై దాడులకు తెగబడ్డారు. ఇదే ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. వేసవిలో…

కశ్మీర్ లో మళ్లీ ఉగ్రభూతం దేనికి సంకేతం?

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలోని మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకలు మృతిచెందడం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. 2019 పుల్వామా ఘటన తర్వాత లోయలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. ఈ ఊచకోతకు పాల్పడింది తామేనని రెసిస్టెన్స్ ఫ్రంట్…

error: Content is protected !!