Category: National

పాక్ పెంచి పోషిస్తోన్న సంస్థే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ( TRF)

పహల్గాంలోని బైసరన్ లో అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు ఉగ్రవాదులు. ఈ దాడి చేసింది తామే అని ద రెసిస్టెన్స్ ఫ్రెంట్ అనే ఉగ్ర సంస్థ చెప్పుకుంది. అసలు ఈ ఉగ్ర వాద సంస్థ ఎప్పుడు పుట్టుకొచ్చింది అంటే,ది పాక్ సృష్టించిన సంస్థే…

ఇండియాలో మినీ స్విట్జర్లాండ్… బైసరన్

కశ్మీర్ కు పర్యాటకమే ఆధారం. అందుకే కశ్మీరీలు పర్యటకులను దేవుళ్లలా చూస్తారు. పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ అనే అందమైన ప్రాంతంలో, ఉగ్రవాదులు పర్యాటకులపై దాడులకు తెగబడ్డారు. ఇదే ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. వేసవిలో…

కశ్మీర్ లో మళ్లీ ఉగ్రభూతం దేనికి సంకేతం?

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలోని మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకలు మృతిచెందడం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. 2019 పుల్వామా ఘటన తర్వాత లోయలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. ఈ ఊచకోతకు పాల్పడింది తామేనని రెసిస్టెన్స్ ఫ్రంట్…

పహల్గామ్ ఘోరం మీద సినీ స్టార్స్ విచారం

పహల్గామ్ ఘోరం మీద సినీ స్టార్స్ విచారం జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో మంగళవారం జరిగిన, ఉగ్రదాడిలో 28న మంది పర్యాటకులు మృతి చెందడం అత్యంత విషాదకరమైనది. మినీ స్విట్జర్లాండ్ అని పిలవబడే బైసరన్ ప్రాంతానికి అతి కష్టం మీద చేరి,…

బిహార్ ఎన్నికలు – బరిలో కొత్త పార్టీలు –  విశ్లేషణ

త్వరలో బిహార్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి నితీష్ కుమార్ ను, సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు, అక్కడి కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. అయితే నితీష్ ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుంది అనేది ప్రత్యర్థ పార్టీలకు సందేహిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి…

వేప పుల్లలు అమ్ముతూ.. రోజుకు 10 వేలకు పైగా సంపాదన

pic source – X ఇదేదో మీకు ఉద్యోగం కల్పించేందుకు అందించిన ప్రకటన కాదు.ఇది నిజంగానే జరిగింది. పేస్టులు, మౌత్ వాష్ లు వచ్చిన కాలంలో, ఇంకా ఎవరండి ఈ వేప పుల్లలు వాడేది అని తీసి పడేయకండి.ఎక్కడ అమ్మాలో అక్కడ…

అభయ కేసులో దోషి సంజయ్ రాయ్

దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన జూనియర్ డాక్టర్ అభయ దారుణ హత్య కేసులో దోషి సంజయ్ రాయ్ కు శిక్ష ఖరారైంది. కోల్ కతా లోని సియాల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.గత ఏడాది ఆగస్ట్ 9వ తేదీ రాత్రి…

సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు

ప్రైడ్ తెలుగు న్యూస్ – దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు పశ్చిమ బెంగాల్ లోని సిల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.17…

ఢిల్లీలో శీష్ మహల్ చుట్టూ హీట్.. డీటైల్డ్ స్టోరీ

ప్రైడ్ తెలుగు న్యూస్ – ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీలో ఎలాగైనా పీఠం కైవసం చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి శీష్ మహల్ కుంభకోణం బ్రహ్మాస్ట్రంగా మారింది. ఇప్పుడు ఎన్నికల…

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ధమాకా

ప్రైడ్ తెలుగు న్యూస్ – కొత్త ఏడాది ప్రారంభంలోనే, భారత దేశం కీలకమైన ఎన్నికలను చూడబోతోంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. 70 స్థానాలు…

error: Content is protected !!