Category: News

ఎన్టీఆర్ ఏంటి ఇలా షాకులు ఇస్తున్నాడు..?

ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఏమో అనుకుంటాం కాని, త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ముందుగా ఆచార్యతో డిజాస్టర్ ను చూసిన కొరటాలతో దేవర చేసాడు. ఆ తర్వాత బాలీవుడ్ వరకు వెళ్లి అక్కడ హృతిక్…

కోర్ట్ -2 హీరోగా లక్కీ భాస్కర్..?

టాలీవుడ్ లో ప్రస్తుతం నాని హవా నడుస్తోంది. నాని కథల జడ్జిమెంట్ పై మెగాస్టార్ అంతటి వాడే బాగా నమ్ముతున్నాడు. నాని కనుక ఒక స్టోరీ టేకప్ చేస్తే, అది తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అనే సెంటిమెంట్ రోజు రోజుకు పెరుగుతోంది.…

తప్పు చేస్తున్నారు నెటిజెన్స్.. ఆమిర్ ఖాన్ దేశభక్తిని అనుమానిస్తున్నారా..?

హిందీ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు ఆమిర్ ఖాన్ మూ డు దశాబ్ధాలకు పైగా తన దైన నటనతో , ప్రతి తరంలోనూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. బాలీవుడ్ కు గజినితో తొలిసారి వంద కోట్లు అందించిన హీరో ఆమిర్ ఖాన్.…

నటనలో కమల్ హాసన్ ను మించిపోయిన నవాజ్ షరీఫ్?

ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే, మనం ఏమంటావ్, కమల్ హాసన్.. అంటూ ఆటపట్టిస్తాం. ఇందులో లోకనాయకుడుని తక్కువ చేసి చూడటం లేదు కాని, నటనలో ఆయన్నే మించిపోయారు అనే అర్ధం వచ్చే విధంగా, పిలుస్తుంటాం. ఈ సంగతి పక్కనపెడితే, పాకిస్థాన్ మాజీ…

మళ్లీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సమంత?

త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. మొన్నటి వరకు త్రివిక్రమ్ మూవీస్ లో పూజా హెగ్డే కనిపించింది. అల వైకుంఠపురములో తర్వాత కూడా గుంటూరు కారంలో పూజా హెగ్డేనే హీరోయిన్. కాని మహేష్ పట్టుబట్టి మరీ, పూజను కాకుండా…

టాలీవుడ్ కు ఛావా విలన్ , ఏ సినిమాకో తెలుసా?

పాన్ ఇండియా ట్రెండ్, చాలా మంది హిందీ నటీ నటులు, ఇప్పుడు టాలీవుడ్ కు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో, ఛావా విలన్, ఆ చిత్రంలో మోఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రధారి అక్షయ్ ఖన్నా కూడా చేరిపోయాడు. ఒకప్పుడు…

అప్పుడే చల్లటి కబురు.. అండమాన్ కు రుతుపవనాలు

ఎర్రటి ఎండలను తట్టుకోలేకపోతున్నారా.. ఉక్కపోతతో విసిగిపోతున్నారా.. బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారా. .నాలుగు జల్లులు పడితే బాగుండు అనుకుంటున్నారా.. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటూ.. మీలో మీరు అడ్జెస్ట్ అయిపోతున్నారా.. అయితే మీరందరికి గుడ్ న్యూస్. చల్లని కబురు…

కేటీఆర్ నాయకత్వానికి జై కొట్టిన హరీష్

భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించిన కీలకమైన అప్ డేట్ వచ్చింది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధం అన్నారు. గతంలో కూడా ఇదే టాపిక్ పై…

యుద్ధం కోసం ఉచితంగా 7.5 లక్షల ట్రక్కులు..

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. దాయాది దేశంలోని ఉగ్రస్థావరాల లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తోంది. పాక్ ప్రతి కుట్రను తిప్పికొడుతోంది. ఇదే సమయంలో సైన్యానికి దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో మన సైన్యం ప్రదర్శించే…

ఇండియాతో పెట్టుకోలేం..పాకిస్థాన్ వెనక్కి తగ్గాల్సిందే –  పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

నవాజ్ షరీష్ ఈ పేరును భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. 1999లో కార్గిల్ యుద్ధానికి తాను ఒక కారకుడు. అప్పుడు ఆయన దాయాది దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ముస్లీం లీగ్ – నవాజ్ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ప్రధానిగా మాత్రమే…

error: Content is protected !!