ట్విటర్ ను బ్యాన్ చేసిన దిగ్గజ మీడియా సంస్థ!
ట్విటర్ లో బ్రిటన్ మీడియా సంస్థ ది గార్డియన్ కు 1.07కోట్ల మంది ఫాలో వర్స్ ఉన్నారు. అయితే ఇక పై మాత్రం ట్విటర్ ప్లాట్ ఫామ్ పై ఎలాంటి న్యూస్ అప్ డేట్స్ ఇవ్వబోమని ఈ దిగ్గజ మీడియా సంస్థ…
ట్విటర్ లో బ్రిటన్ మీడియా సంస్థ ది గార్డియన్ కు 1.07కోట్ల మంది ఫాలో వర్స్ ఉన్నారు. అయితే ఇక పై మాత్రం ట్విటర్ ప్లాట్ ఫామ్ పై ఎలాంటి న్యూస్ అప్ డేట్స్ ఇవ్వబోమని ఈ దిగ్గజ మీడియా సంస్థ…
త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ తేజ్ కడప దర్గా ను సందర్శించనున్నాడు. ఈ నెల 18న దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్ ముషాయరా గజల్ ఈవెంట్ కు, చరణ్ ముఖ్య అతిథిగా హాజరు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరును ఖరారు చేసింది. తెలుగు నాట త్రిబుల్ ఆర్ గా పేరు తెచ్చుకున్నారు రఘురామ కృష్ణరాజు. పోటీగా ఇతరులు నామినేషన్ వేయకపోతే ,…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు. అక్కడ తెలుగు వారు అధికంగా నివసించే ప్రాంతాల్లో పవన్ పర్యటించనున్నారు. ఈ నెల 16 అలాగే 17 తేదీల్లో ఎన్టీఏ కూటమి తరపున పవన్ ఎన్నికల ప్రచారంలో…
సినిమాల్లో షారుఖ్ ఎంతో మంది విలన్స్ ను బెదిరించాడు. కొంత మంది విలన్స్ ను కైమాక్స్ లో హతమార్చాడు. కాని షారుఖ్ కు రియల్ గానే ఒక అగంతకుడు చంపేస్తానంటూ బెదిరించాడు. హీరోలకే హీరో అయిన షారుఖ్ ను బెదిరించిన ఆ…
స్టార్ అయిపోవడం ఆలస్యం,వెంటనే అభిమానులు, ఒక నేమ్ పెట్టేస్తారు. ఈ మధ్య కాలంలో అమరన్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ నటుడు శివకార్తికేయన్ ను తమిళ ప్రజలు, చిన్న దళపతి అని పిలవడం ప్రారంభించారు. దళపతి అంటే విజయ్, చిన్న…
మహారాజా, కొద్ది రోజులుగా ఈ టైటిల్ టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. అందుకు రీజన్, తమిళ హీరో విజయ్ సేతుపతి ఆల్రెడీ ఈ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకున్నాడు. మరో విశేషం…
మహారాష్ట్ర తీరప్రాంత జిల్లా సింధుదుర్గ్ లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం, ఏర్పాటు చేసిన 8 నెలలకే కుప్పకూలింది. 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని గత ఏడాది డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మార్వాన్ లోని…
రైతుల నిరసనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం తప్పు పట్టింది. భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ కంగనాను మందిలించింది. కేంద్రంలో నాయకత్వం బలంగా లేకపోయినట్లైతే రైతుల నిరసనలతో దేశంలో బంగ్లాదేశ్ తరహా…
ప్రస్తుతం భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ భేటి అయ్యారు. రష్యా – ఉక్రెయిన్ సంక్షోభం పై, పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించబోతున్నారు. ఉక్రెయిన్ లో శాంతిని నెలకొల్పడానికి…