Category: News

టాలీవుడ్ కు ఛావా విలన్ , ఏ సినిమాకో తెలుసా?

పాన్ ఇండియా ట్రెండ్, చాలా మంది హిందీ నటీ నటులు, ఇప్పుడు టాలీవుడ్ కు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో, ఛావా విలన్, ఆ చిత్రంలో మోఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రధారి అక్షయ్ ఖన్నా కూడా చేరిపోయాడు. ఒకప్పుడు…

అప్పుడే చల్లటి కబురు.. అండమాన్ కు రుతుపవనాలు

ఎర్రటి ఎండలను తట్టుకోలేకపోతున్నారా.. ఉక్కపోతతో విసిగిపోతున్నారా.. బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారా. .నాలుగు జల్లులు పడితే బాగుండు అనుకుంటున్నారా.. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటూ.. మీలో మీరు అడ్జెస్ట్ అయిపోతున్నారా.. అయితే మీరందరికి గుడ్ న్యూస్. చల్లని కబురు…

కేటీఆర్ నాయకత్వానికి జై కొట్టిన హరీష్

భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించిన కీలకమైన అప్ డేట్ వచ్చింది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధం అన్నారు. గతంలో కూడా ఇదే టాపిక్ పై…

యుద్ధం కోసం ఉచితంగా 7.5 లక్షల ట్రక్కులు..

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. దాయాది దేశంలోని ఉగ్రస్థావరాల లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తోంది. పాక్ ప్రతి కుట్రను తిప్పికొడుతోంది. ఇదే సమయంలో సైన్యానికి దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో మన సైన్యం ప్రదర్శించే…

ఇండియాతో పెట్టుకోలేం..పాకిస్థాన్ వెనక్కి తగ్గాల్సిందే –  పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

నవాజ్ షరీష్ ఈ పేరును భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. 1999లో కార్గిల్ యుద్ధానికి తాను ఒక కారకుడు. అప్పుడు ఆయన దాయాది దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ముస్లీం లీగ్ – నవాజ్ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ప్రధానిగా మాత్రమే…

పాక్ పెంచి పోషిస్తోన్న సంస్థే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ( TRF)

పహల్గాంలోని బైసరన్ లో అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు ఉగ్రవాదులు. ఈ దాడి చేసింది తామే అని ద రెసిస్టెన్స్ ఫ్రెంట్ అనే ఉగ్ర సంస్థ చెప్పుకుంది. అసలు ఈ ఉగ్ర వాద సంస్థ ఎప్పుడు పుట్టుకొచ్చింది అంటే,ది పాక్ సృష్టించిన సంస్థే…

ఇండియాలో మినీ స్విట్జర్లాండ్… బైసరన్

కశ్మీర్ కు పర్యాటకమే ఆధారం. అందుకే కశ్మీరీలు పర్యటకులను దేవుళ్లలా చూస్తారు. పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ అనే అందమైన ప్రాంతంలో, ఉగ్రవాదులు పర్యాటకులపై దాడులకు తెగబడ్డారు. ఇదే ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. వేసవిలో…

కశ్మీర్ లో మళ్లీ ఉగ్రభూతం దేనికి సంకేతం?

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలోని మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకలు మృతిచెందడం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. 2019 పుల్వామా ఘటన తర్వాత లోయలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. ఈ ఊచకోతకు పాల్పడింది తామేనని రెసిస్టెన్స్ ఫ్రంట్…

2000కోట్లతో తెరకెక్కనున్న ఆమిర్ మహాభారతం?

ప్రతి హీరోకు, ఒక కల ఉంటుంది. కాని బాలీవుడ్ హీరో, ఆమిర్ ఖాన్ కు మాత్రం, నటనలో కంటే కూడా, మహాభారతం నిర్మించాలి అనేది, కలగా మార్చుకున్నాడు. ఏన్నో ఏళ్ల క్రితమే తన మనసులో మాట బయటపెట్టాడు.రాజమౌళి మహాభారతం తీస్తాను అని…

పహల్గామ్ ఘోరం మీద సినీ స్టార్స్ విచారం

పహల్గామ్ ఘోరం మీద సినీ స్టార్స్ విచారం జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో మంగళవారం జరిగిన, ఉగ్రదాడిలో 28న మంది పర్యాటకులు మృతి చెందడం అత్యంత విషాదకరమైనది. మినీ స్విట్జర్లాండ్ అని పిలవబడే బైసరన్ ప్రాంతానికి అతి కష్టం మీద చేరి,…

error: Content is protected !!