ఢిల్లీ దంగల్.. బీజేపీ బ్లాక్ బస్టర్
ప్రైడ్ తెలుగు న్యూస్ – ఢిల్లీ ఎలక్షన్స్ -2025 దేశ రాజధాని ఓటింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో…
ప్రైడ్ తెలుగు న్యూస్ – ఢిల్లీ ఎలక్షన్స్ -2025 దేశ రాజధాని ఓటింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో…
తెలంగాణ తెచ్చిన యోధుడు, తెలంగాణ ను పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ ఆధినేత కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొలిటికల్ యాక్టివిటీని తగ్గించేశారు. చాలా వరకు ఫామ్ హౌజ్ కు పరిమితం అవుతున్నారు. అయితే…
పార్టీ పెట్టి పదేళ్లు దాటుతోంది. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లేదన్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన ప్రతీసారి గాజు గ్లాసు గుర్తుకు టెన్షనే.. కాని ఇప్పుడు జనసేనకు ఆ సమస్యలు అన్ని తొలిగిపోయినట్లే. జనసేన పార్టీని కేంద్ర…
ప్రైడ్ తెలుగు న్యూస్ – ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీలో ఎలాగైనా పీఠం కైవసం చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి శీష్ మహల్ కుంభకోణం బ్రహ్మాస్ట్రంగా మారింది. ఇప్పుడు ఎన్నికల…
బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులు జరుగుతుండటంతో, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జరుగుతున్న దాడులపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మత, ప్రాథమిక, మానవ హక్కులను గౌరవించాలని బంగ్లాకు అగ్రరాజ్యం అమెరికా సూచించింది. ఇక్కడి మైనారిటీల భద్రతపై…
గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా కనిపించింది సిరియా. ఈ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసగ్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దేశంలోని రెండో అతి పెద్ద నగరం అలెప్పోలోకి తిరుగుబాటు దారులు ప్రవేశించారు. 2016 తర్వాత మరోసారి ఈ…
పొరుగు దేశం బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు భారత్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం బంగ్లాదేశ్ ప్రధాని హసీనా అవమానకర రీతిలో స్వదేశాన్ని వీడారు.అందుకు కారణం అక్కడ విద్యార్థి ఉద్యమం. ఆ తర్వాత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్…
రెండు దశాబ్దాల క్రితం గాంధీ- నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయం అయిన ప్రియాంక గాంధీ, అచ్చం తన నానమ్మ ఇందిరను తలపించడం, ఆమెకు ముందు నుంచి కలసి వస్తుందని చెప్పవచ్చు. ప్రియాంక గాంధీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందిరా గాంధీని…
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి లోక్ సభలోకి అడుగు పెట్టారు.ఇటీవల కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో వయనాడ్ లోక్ సభ నుంచి పోటీ చేసి ,భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రియాంక గాంధీ. నవంబర్ 28,2024న,ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు.…
యుద్ధం ముగిసిపోనుందా అంటే, రష్య – ఉక్రెయిన్ మధ్య లేక, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య అని ప్రపంచం సంబరపడేందుకు ఇంకా సమయం ఉంది. ఆరోజులు త్వరలో రావాలని కోరుకుందాం. ఈలోపు ఇజ్రాయెల్ – హెజ్ బొల్లా మధ్య కాల్పుల విరమణ…