Tag: Automobile

కొత్త కారు కొంటున్నారా.. అయితే షాకే?

శుభమా అని కారు కొనాలని వెళ్తుంటే, మధ్యలో ఈ హెడ్డింగ్ ఏంటండీ, అని తిట్టుకోకండి. ఈ హెడ్డింగ్ పెట్టడానికి, రీజన్ కార్ల కంపెనీలే.. ఏళ్లకు ఏళ్లు ఆలోచించి, తెల్సినవారిని ,తెలియనివారికి ఎంక్వైరీ చేసి, అన్ని ఆలోచించుకుని, తీరా కారు కొందాం అని…

ఆడి ఆర్ ఎస్ క్యూ 8 కొత్త వర్షన్ చూశారా ?

ఆడి కంపెనీ ఎస్ యూ వీ సెగ్మెంట్ లోని క్యూ 8 మోడల్ లో నయా వర్షన్ ను ఇటీవలే ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.49 కోట్లు. ఇండియాలో ఎస్ యూ వీ మోడల్ కు ఉన్న…

ఈవీలే హాట్ ఫేవరేట్.. బట్ బ్యాటరీనే ప్రాబ్లమ్!

పెట్రోల్, డీజిల్ కాదు, ఈవీలు జిందాబాద్ అంటున్నారు వాహనదారులు.భారత్ సహా వివిధ దేశాల్లో విద్యుత్ ఆధారత వాహనాలకు మంచి భవిష్యత్ ఉందని,ఇటీవలే ఒక అంతర్జాతీయ అధ్యయనం చెప్పుకొచ్చింది. ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చేపట్టిన సర్వే ఇది. ఈ…

జపాన్ లో జిమ్నీ జంక్షన్ జామ్.. అవుట్ ఆఫ్ స్టాక్

సుజుకీ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. సుజుకీ జిమ్నీకి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్ జరుగుతుండటంతో, తాత్కాలికంగా బుకింగ్స్ ను నిలిపేసింది. ఏంటి ఇదంతా ఇండియాలోనే, అది జిమ్నీకా.. ఇంపాజిబుల్ అనుకోకండి… ఇండియాలో థార్ దెబ్బకు, సేల్స్ లో వెనుక పడిన…

వచ్చేస్తోంది సరికొత్త ఓలా, చేస్తుందా మాయ?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు .. గేమ్ ఛేంజర్ అవుతాయని అందరూ భావించారు.భారత మార్కెట్ లో మొదట సంచలనం సృష్టంచినట్లు కనిపించినా, ఆ తర్వాత మాత్రం కష్టమర్స్ కంప్లైంట్స్ తో ఈ కంపెనీ ఉక్కిరిబిక్కిరైంది. ప్రస్తుతం మూడో జనరేషన్ ప్లాట్ ఫామ్ పై…

పాత కార్లకు ఫుల్ డిమాండ్

పాత కార్ల అమ్మకాలు లో దేశ వ్యాప్తంగా లక్షల యూనిట్లు దాటాయని లెక్కలు చెబుతున్నాయి. మరో ఐదేళ్లలో ఈ సంఖ్య ఏటా కోటి యూనిట్లు దాటుతుందని కార్స్ 24 నివేదిక విడుదల చేసింది. పాత కార్ల క్రయవిక్రయాల్లో ఉన్న కార్స్ 24…

మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు.. ఎప్పటి నుంచో తెలుసా?

ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్స్ కంపెనీ మారుతీ సుజుకీ ( MarutiSuzuki) తమ వాహనాల ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవలే వెల్లడించింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ,అందుబాటులో ఉన్న మోడల్స్ అన్నిటిపై పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది…

భారత్ వైపు దూసుకొస్తోన్న బీవైడీ కార్లు..

చైనాకు చెందిన ప్రముఖ ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ బీవైడీ ( #BYD ), భారత్ మార్కెట్ లో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా భారత్ లోనూ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.…

మరో ఐదేళ్లలో 50 శాతం ఈవీలే ఉండాలి..

దేశంలో 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలంటే 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాల్లో 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ ఆధ్వర్యంలో…

క్రెటా నుంచి ఈవీ వర్షన్.. అదిరిపోయిన ఫీచర్స్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ క్రెటా నుంచి, ఈవీ వర్షన్ ను లాంఛ్ చేయబోతోంది. జనవరి 17న జరగబోతున్న భారత్ మొటిలిటీ ఎక్ ఫో 2025లో క్రెటా ఈవీని కంపెనీ విడుదల చేయనుంది. ఈవీ సెగ్మెంట్ లో ఇప్పటికే రూలింగ్…

error: Content is protected !!