పాత కార్లకు ఫుల్ డిమాండ్
పాత కార్ల అమ్మకాలు లో దేశ వ్యాప్తంగా లక్షల యూనిట్లు దాటాయని లెక్కలు చెబుతున్నాయి. మరో ఐదేళ్లలో ఈ సంఖ్య ఏటా కోటి యూనిట్లు దాటుతుందని కార్స్ 24 నివేదిక విడుదల చేసింది. పాత కార్ల క్రయవిక్రయాల్లో ఉన్న కార్స్ 24…
పాత కార్ల అమ్మకాలు లో దేశ వ్యాప్తంగా లక్షల యూనిట్లు దాటాయని లెక్కలు చెబుతున్నాయి. మరో ఐదేళ్లలో ఈ సంఖ్య ఏటా కోటి యూనిట్లు దాటుతుందని కార్స్ 24 నివేదిక విడుదల చేసింది. పాత కార్ల క్రయవిక్రయాల్లో ఉన్న కార్స్ 24…
ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్స్ కంపెనీ మారుతీ సుజుకీ ( MarutiSuzuki) తమ వాహనాల ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవలే వెల్లడించింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ,అందుబాటులో ఉన్న మోడల్స్ అన్నిటిపై పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది…
చైనాకు చెందిన ప్రముఖ ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ బీవైడీ ( #BYD ), భారత్ మార్కెట్ లో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా భారత్ లోనూ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.…
దేశంలో 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలంటే 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాల్లో 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ ఆధ్వర్యంలో…
ప్రైడ్ తెలుగు బిజినెస్ న్యూస్ – OnePlus 13 Series – స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్ వన్ ప్లస్ 13 సిరీస్ లాంఛ్ అయ్యాయి. ఈ ఫ్లాగ్ షిప్ నుంచి 5జీ స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి.…
ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. కష్టమర్ల కోసం కొత్త చెక్ – ఇన్ పాలసీ తీసుకొచ్చింది. ఇక పై ఓయో రూమ్ బుక్ చేయాలంటే, పెళ్లి అయ్యి ఉండాలి. గతంలో ఓయో రూమ్ బుక్ చేయాలంటే,…
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ క్రెటా నుంచి, ఈవీ వర్షన్ ను లాంఛ్ చేయబోతోంది. జనవరి 17న జరగబోతున్న భారత్ మొటిలిటీ ఎక్ ఫో 2025లో క్రెటా ఈవీని కంపెనీ విడుదల చేయనుంది. ఈవీ సెగ్మెంట్ లో ఇప్పటికే రూలింగ్…
ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు డిసెంబర్ 14తో ముగుస్తోంది. ఆధార్ లో అడ్రస్ అప్ డేట్ చేయాలి అనుకునేవారు, వెంటనే ఉచితంగా అప్ డేట్ చేసుకుంటే బెస్ట్. లేదా డిసెంబర్ 14 తర్వాత అయితే…
యూపీఐ ద్వారా 2016 నుంచి ఆర్ధిక లావాదేవీలు ఎంత సులువుగా మారాయో తెల్సిందే. ఇప్పుడు అత్యంత సులువుగా రుణాలు తీసుకునేలా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ పేస్ ను, త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించనుంది. చిన్న, గ్రామీణ రుణ స్వీయకర్తలకు…
వెండి ఏంటి.. ఈ రేట్ ఏంటి అనుకుంటున్నారా.. గోల్డ్ కంటే సిల్వర్ కే గీరాకీ పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్ లో వెండి దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఈ దిగుమతులు పెరగటానికి మరో ముఖ్య కారణం ట్యాక్స్…