చైనాలో కొత్త వైరస్, అలెర్ట్ అయిన భారత్
చైనాలో కొత్త వైరస్ విజృంభిస్తుడటం, ఇండియాలో పరిస్థితులపై, ఎవరు భయపడాల్సిన పనిలేదని డీజీహెచ్ ఎస్ ఉన్నతాధికారి, డాక్టర్ అతుల్ గోయల్ రిక్వెస్ట్ చేసారు. శీతలకాలం కావడంతో, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.…