Tag: India

మాటి మాటికి పాక్ పై ఆ.. ప్రేమ ఏంటి ట్రంప్?

పాకిస్థాన్ అంటే నాకు ఇష్టం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోటి నుంచి మాటలు ఇవి. పైగా పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చాలా ప్రభావవంతమైన వ్యక్తి అంటూ ప్రశంసలు. అంతలోనే భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ…

యూట్యూబర్ జ్యోతి..మస్తు షేడ్స్ ఉన్నయ్..

గూఢచర్యం ఆరోపరణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లైఫ్ స్టైల్ ను గమనిస్తే సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి దిగిన ఫోటో ఇప్పుడు వైరల్…

ఆఫ్గన్ లో మహాభారతం మూలాలు.. ఎలాగో తెలుసా

సరిహద్దులో పాక్ తో ఉద్రిక్తతలు నెలకొనడంతో భారత్, అఫ్గాన్లకు స్నేహ హస్తాన్ని చాచింది. వారితో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే పాయింట్ లో భారత్ వెళ్తోంది. సో దట్ అఫ్గాన్లతో చెలిమికి సిద్ధమవుతోంది. అసలు అఫ్గానిస్థాన్…

మనతోనే తాలిబన్లు, పాక్ కు ఇక చుక్కలే

భారత్ , పాక్ మధ్య ఉద్రక్తతలు నేపథ్యంలో, భారత్ ఎవరూ ఊహించని ఎత్తుగడ వేసింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జై శంకర్ , ఆఫ్గానిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్ ఖాన్ ముత్తాఖీతో ఫోన్ లో మాట్లాడారు.…

ది రెసస్టెన్స్ ఫ్రెంట్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలి – భారత్ డిమాండ్

జమ్మూ కశ్మీర్ లో లష్కరే ఉగ్ర ముఠాకు అనుబంధంగా ఉన్న సంస్థే.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఏప్రిల్ 22న పహల్గాం దాడికి పాల్పడింది ఈ ఉగ్ర సంస్థే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ఉగ్ర సంస్థ ఇది. నిజానికి…

యుద్ధం కోసం ఉచితంగా 7.5 లక్షల ట్రక్కులు..

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. దాయాది దేశంలోని ఉగ్రస్థావరాల లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తోంది. పాక్ ప్రతి కుట్రను తిప్పికొడుతోంది. ఇదే సమయంలో సైన్యానికి దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో మన సైన్యం ప్రదర్శించే…

కశ్మీర్ లో మళ్లీ ఉగ్రభూతం దేనికి సంకేతం?

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలోని మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకలు మృతిచెందడం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. 2019 పుల్వామా ఘటన తర్వాత లోయలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. ఈ ఊచకోతకు పాల్పడింది తామేనని రెసిస్టెన్స్ ఫ్రంట్…

అక్కడ అంతా హ్యాపీ, మరి ఇండియా సంగతి?

ఎక్కడో ఎవరో హ్యాపీగా ఉన్నారని, మన దేశాన్ని తక్కువ చేయడం కాదు. బట్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా మళ్లీ విడుదలైంది. ఎప్పటిలాగే ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా 8వ సారి ఈ టైటిల్ గెల్చుకుంది. అంతర్జాతీయ ఆనంద…

జలుబు, జ్వరానికి అవసరమైన మందులు వాడాలి – కేంద్రం

అన్ని శ్వాస కోశ ఇన్ఫెక్షన్లపై సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి వారు, ఇతరులతో కాంటాక్ట్ కాకుండా ఉండాలని గోయల్ కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు ఆయన. చైనాలో హెచ్…

చైనాలో కొత్త వైరస్, అలెర్ట్ అయిన భారత్

చైనాలో కొత్త వైరస్ విజృంభిస్తుడటం, ఇండియాలో పరిస్థితులపై, ఎవరు భయపడాల్సిన పనిలేదని డీజీహెచ్ ఎస్ ఉన్నతాధికారి, డాక్టర్ అతుల్ గోయల్ రిక్వెస్ట్ చేసారు. శీతలకాలం కావడంతో, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.…

error: Content is protected !!