Tag: INDIA STANDS FOR PEACE

ఆఫ్గన్ లో మహాభారతం మూలాలు.. ఎలాగో తెలుసా

సరిహద్దులో పాక్ తో ఉద్రిక్తతలు నెలకొనడంతో భారత్, అఫ్గాన్లకు స్నేహ హస్తాన్ని చాచింది. వారితో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే పాయింట్ లో భారత్ వెళ్తోంది. సో దట్ అఫ్గాన్లతో చెలిమికి సిద్ధమవుతోంది. అసలు అఫ్గానిస్థాన్…

ది రెసస్టెన్స్ ఫ్రెంట్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలి – భారత్ డిమాండ్

జమ్మూ కశ్మీర్ లో లష్కరే ఉగ్ర ముఠాకు అనుబంధంగా ఉన్న సంస్థే.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఏప్రిల్ 22న పహల్గాం దాడికి పాల్పడింది ఈ ఉగ్ర సంస్థే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ఉగ్ర సంస్థ ఇది. నిజానికి…

కశ్మీర్ లో మళ్లీ ఉగ్రభూతం దేనికి సంకేతం?

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలోని మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకలు మృతిచెందడం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. 2019 పుల్వామా ఘటన తర్వాత లోయలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. ఈ ఊచకోతకు పాల్పడింది తామేనని రెసిస్టెన్స్ ఫ్రంట్…

త్వరలో భారత్ కు…ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

ప్రస్తుతం భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ భేటి అయ్యారు. రష్యా – ఉక్రెయిన్ సంక్షోభం పై, పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించబోతున్నారు. ఉక్రెయిన్ లో శాంతిని నెలకొల్పడానికి…

error: Content is protected !!