Tag: MODI

యూట్యూబర్ జ్యోతి..మస్తు షేడ్స్ ఉన్నయ్..

గూఢచర్యం ఆరోపరణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లైఫ్ స్టైల్ ను గమనిస్తే సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి దిగిన ఫోటో ఇప్పుడు వైరల్…

ఇదో కొత్త తరహా యుద్ధం … పాకిస్థాన్ తప్పులేదు! – జ్యోతి మల్హోత్రా

ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా, ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించింది. గూఢచర్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని, హరియాణా పోలీసులు అరెస్ట్ చేసారు. పహల్గాం ఘనటకు ముందు, జ్యోతి ఆ ప్రాంతానికి…

మనతోనే తాలిబన్లు, పాక్ కు ఇక చుక్కలే

భారత్ , పాక్ మధ్య ఉద్రక్తతలు నేపథ్యంలో, భారత్ ఎవరూ ఊహించని ఎత్తుగడ వేసింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జై శంకర్ , ఆఫ్గానిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్ ఖాన్ ముత్తాఖీతో ఫోన్ లో మాట్లాడారు.…

ది రెసస్టెన్స్ ఫ్రెంట్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలి – భారత్ డిమాండ్

జమ్మూ కశ్మీర్ లో లష్కరే ఉగ్ర ముఠాకు అనుబంధంగా ఉన్న సంస్థే.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఏప్రిల్ 22న పహల్గాం దాడికి పాల్పడింది ఈ ఉగ్ర సంస్థే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ఉగ్ర సంస్థ ఇది. నిజానికి…

ఇండియాలో మినీ స్విట్జర్లాండ్… బైసరన్

కశ్మీర్ కు పర్యాటకమే ఆధారం. అందుకే కశ్మీరీలు పర్యటకులను దేవుళ్లలా చూస్తారు. పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ అనే అందమైన ప్రాంతంలో, ఉగ్రవాదులు పర్యాటకులపై దాడులకు తెగబడ్డారు. ఇదే ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. వేసవిలో…

కశ్మీర్ లో మళ్లీ ఉగ్రభూతం దేనికి సంకేతం?

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలోని మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకలు మృతిచెందడం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. 2019 పుల్వామా ఘటన తర్వాత లోయలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. ఈ ఊచకోతకు పాల్పడింది తామేనని రెసిస్టెన్స్ ఫ్రంట్…

ఢిల్లీ దంగల్.. బీజేపీ బ్లాక్ బస్టర్

ప్రైడ్ తెలుగు న్యూస్ – ఢిల్లీ ఎలక్షన్స్ -2025 దేశ రాజధాని ఓటింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో…

కుప్పకూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం.. విపక్షాలు ఆగ్రహం

మహారాష్ట్ర తీరప్రాంత జిల్లా సింధుదుర్గ్ లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం, ఏర్పాటు చేసిన 8 నెలలకే కుప్పకూలింది. 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని గత ఏడాది డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మార్వాన్ లోని…

కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు.. మందలించిన అధిష్టానం

రైతుల నిరసనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం తప్పు పట్టింది. భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ కంగనాను మందిలించింది. కేంద్రంలో నాయకత్వం బలంగా లేకపోయినట్లైతే రైతుల నిరసనలతో దేశంలో బంగ్లాదేశ్ తరహా…

త్వరలో భారత్ కు…ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

ప్రస్తుతం భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ భేటి అయ్యారు. రష్యా – ఉక్రెయిన్ సంక్షోభం పై, పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించబోతున్నారు. ఉక్రెయిన్ లో శాంతిని నెలకొల్పడానికి…

error: Content is protected !!