ప్రధాని మోదీకి మరో ప్రతిష్టాత్మక పురస్కారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరో గొప్ప గౌరవం దక్కింది. ప్రస్తుతం బ్రెజిల్ పర్యటనలో ఉన్నారు మోదీ. అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూడా .. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్…