Tag: National News

మరో ఐదేళ్లలో 50 శాతం ఈవీలే ఉండాలి..

దేశంలో 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలంటే 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాల్లో 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ ఆధ్వర్యంలో…

ఢిల్లీలో శీష్ మహల్ చుట్టూ హీట్.. డీటైల్డ్ స్టోరీ

ప్రైడ్ తెలుగు న్యూస్ – ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీలో ఎలాగైనా పీఠం కైవసం చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి శీష్ మహల్ కుంభకోణం బ్రహ్మాస్ట్రంగా మారింది. ఇప్పుడు ఎన్నికల…

సీఎంగా ఫడ్నవీస్..? షిండే, పవార్ కు డిప్యూటీ..?

మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారు అయినట్లే.. ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి కూటమి మధ్య చర్చలు మీద చర్చలు జరుగుతున్న…

ప్రియాంక ..మరో ఇందిరా..!

రెండు దశాబ్దాల క్రితం గాంధీ- నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయం అయిన ప్రియాంక గాంధీ, అచ్చం తన నానమ్మ ఇందిరను తలపించడం, ఆమెకు ముందు నుంచి కలసి వస్తుందని చెప్పవచ్చు. ప్రియాంక గాంధీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందిరా గాంధీని…

error: Content is protected !!