ఎన్టీఆర్ ఫాల్కే.. ఇక ఆగిపోయినట్లే..?
భారతీయ సినిమా పితామహుడు, దాదా సాహెబ్ ఫాల్కే జీవితంపై, బయోపిక్ తెరకెక్కించాలి అనుకున్నాడు రాజమౌళి.అందుకు తగ్గట్లే రెండేళ్ల క్రితమే మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసాడు.తన తనయుడు కార్తికేయ, మరికొందరికి ఈ బాధ్యతలు అప్పగించాడు. అదే స్పీడ్ లో దాదా…