
త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ తేజ్ కడప దర్గా ను సందర్శించనున్నాడు. ఈ నెల 18న దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్ ముషాయరా గజల్ ఈవెంట్ కు, చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులు కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే.
ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవలే రిలీజైన టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో వ్యూస్ విషయంలో రికార్డులు తిరగరాస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్స్ త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. గేమ్ ఛేంజర్ రిలీజ్ లోపే చరణ్ మరో కొత్త చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నాడు. ఇందుకోసమే ప్రస్తుతం న్యూ లుక్ లోకి మారుతున్నాడు.
- వెంకీతో త్రివిక్రమ్ ఇప్పుడే ఎందుకో తెలుసా?
- దిల్ వాలే ప్రేమకు చిన్నం.. లండన్ లో విగ్రహం
- భక్తి నేపథ్యంలో పవర్ ఫుల్ ఫిల్మ్ వృషభ – రివ్యూ
- మళ్లీ ఊ అంటావా కాంబినేషన్..? అంతేనా బన్ని?
- మహేష్ మూవీ, రిలీజ్ డేట్ లాక్ చేసిన రాజమౌళి?
- అల్లు అర్జున్ కు బిగ్ షాక్, తప్పుకున్న హీరోయిన్?
- రాజమౌళి మూవీ రేంజ్లో బన్ని న్యూ మూవీ
- 300 కోట్ల వైపు ఎంపురాన్ ..ఎలాగో తెలుసా..?
- అన్ని అలాంటి సినిమాలే అయితే ఎలా కార్తి?
- రామ,రావణ బాక్సాఫీస్ యుద్ధం