
త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ తేజ్ కడప దర్గా ను సందర్శించనున్నాడు. ఈ నెల 18న దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్ ముషాయరా గజల్ ఈవెంట్ కు, చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులు కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే.
ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవలే రిలీజైన టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో వ్యూస్ విషయంలో రికార్డులు తిరగరాస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్స్ త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. గేమ్ ఛేంజర్ రిలీజ్ లోపే చరణ్ మరో కొత్త చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నాడు. ఇందుకోసమే ప్రస్తుతం న్యూ లుక్ లోకి మారుతున్నాడు.
- 70 ఏళ్ల హీరో, 40 ఏళ్ల హీరోయిన్స్, ఏంటి ఈ రొమాన్స్..నాన్సెన్స్!
- ఏకంగా పవన్ సినిమా పైనే కుట్ర, టాలీవుడ్ లో అసలు ఏం జరుగుతోంది? ( సంచలనం)
- అటు పెద్ది, ఇటు దేవర, అదిరిపోయిన ఫోటో వార్
- మీరు మెగా ఫ్యాన్స్.. అయితే ఇదిగో గుడ్ న్యూస్
- సీక్వెల్స్ క్రేజ్ నాశనం చేయకండి, బన్ని లేకుండా ఆర్య-3 వద్దే వద్దండి!
- వార్ -2 టీజర్ : ఎన్టీఆర్ ను నరకానికి స్వాగతించిన హృతిక్ రోషన్
- కాంతార -2 విడుదల ఇప్పట్లో కష్టమేనా?
- షారుఖ్ కోసం ప్రభాస్ను వద్దనుకున్న దీపిక?
- ఎన్ని బయోపిక్స్ లో నటిస్తావ్ ధనుష్? మొన్న ఇళయరాజా, నేడు కలాం
- స్పిరిట్ నుంచి దీపిక్ ఔట్, నేషన్ క్రష్ ఇన్?