
త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ తేజ్ కడప దర్గా ను సందర్శించనున్నాడు. ఈ నెల 18న దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్ ముషాయరా గజల్ ఈవెంట్ కు, చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులు కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే.
ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవలే రిలీజైన టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో వ్యూస్ విషయంలో రికార్డులు తిరగరాస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్స్ త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. గేమ్ ఛేంజర్ రిలీజ్ లోపే చరణ్ మరో కొత్త చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నాడు. ఇందుకోసమే ప్రస్తుతం న్యూ లుక్ లోకి మారుతున్నాడు.
- రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారు
- జై అఖండ ఉంటుందా..? ఉంటుందంటోన్న జై బాలయ్య!
- మార్చిలో రిలీజైన చిత్రానికి , ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి బన్ని?
- ఏం టైటిల్ ఇది త్రివిక్రమ్? మరీ ఇంత పిరికితనమా?
- వారం గ్యాప్లో బాబాయ్,అబ్బాయ్ బాక్సాఫీస్ దాడి?
- ఖైదీ సీక్వెల్ … కార్తికి ఇంట్రెస్ట్ పోయింది!
- సరిగ్గా వారం తర్వాత అఖండ ఆగమనం, రిలీజ్కు లైన్ క్లియర్
- పవన్ చేసిన సాయం, మరిచిన నిర్మాత ఏ.ఎం.రత్నం?
- నరసింహ సీక్వెల్, నెరవేరుతున్న రజనీకాంత్ 50 ఏళ్ల కల
- రిలీజ్ కు గంట ముందు అఖండ -2 పోస్ట్ పోన్
