Category: News

ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కూలీ అవుతా – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రజల కోసం తాను కూలీ మాదిరిగా కష్టం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరు వారి పల్లెలో స్వర్ణ గ్రామ పంచాయితీ పేరిట నిర్వహించిన గ్రామ సభలో…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల భర్తీ

మొత్తం 15 విభాగాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షులను నియమించారు. పదవుల భర్తీలో భాగంగా అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని నియమంచారు జగన్. మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సి వరుదు…

ఆ ద్వీపం వల్లే.. బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం?

నా పై అమెరికా కుట్ర చేసింది..సెయింట్ మార్టిన్ ద్వీపం పై అమెరికా పెత్తనం కోరింది..అలా చేయనందుకే.. నేను వైదొలగాల్సి వచ్చింది..అమెరికాకు తలొగ్గితే ..ఇప్పటికీ అధికారంలో ఉండేదాన్ని..బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి తనను తప్పించడం వెనుక అమెరికా హస్తముందని షేక్ హసీనా చేసిన…

దులీప్ ట్రోఫీలో టీమిండియా స్టార్ క్రికెటర్లు

దేశవాళీలో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో టీమ్ ఇండియాకు ఆడే అంతర్జాతీయ స్టార్ క్రికెటర్స్ పార్టిసిపేట్ చేయనున్నారు. వచ్చే నెల 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ముందు భారత…

ఎర్రకోట పై పదకొండోస్సారి!  ప్రధాని మోదీ అరుదైన రికార్డ్

78వ స్వాతంత్ర్య దినోత్సవానికి యావత్ భారత జాతి సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఎర్రకోటపై జెండా ఎగురవేసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకోనున్నారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర…

మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు..డబ్ల్యూహెచ్ ఓ ఆందోళన

కరోనా తగ్గిందని, కోవిడ్ కాలం పోయిందని సంబరపడవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. గత కొన్ని వారాలుగా 84 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండటాన్ని డబ్ల్యూహెచ్ ఓ గమనించింది.అందుకే కరోనా విషయంలోఅప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉండే…

బంగారు తెలంగాణ.. ఇక ఫ్యూచర్ స్టేట్

ప్రైడ్ న్యూస్ – తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ అనే ట్యూగ్ లైన్ ను,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేసారు. ఇక పై మన రాష్ట్రాన్ని,తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ పునర్మిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న…

వయనాడ్ కు సాయం.. కేరళ వెళ్లిన మెగాస్టార్

వయనాడ్ లో చోటు చేసుకున్న ఘోర విపత్తుపై స్పందిస్తూ , బాధితులకు సహాయార్ధం చిరంజీవి, రామ్ చరణ్ కలసి, కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం మెగాస్టార్ చిరంజీవి నేరుగా కేరళ వెళ్లారు. అక్కడ సీఎం పినరయి విజయన్…

బిగ్ బాస్ కు బాయ్ బాయ్ చెప్పిన భారతీయుడు

తెలుగు బిగ్ బాస్‌ను బాస్ నాగార్జున ఎలా అయితే ఏళ్లకు ఏళ్లుగా హోస్ట్ చేస్తున్నాడో, ఇప్పుడు నయా సీజన్ ను హోస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడో,సేమ్ టు సేమ్ తమిళంలో కూడా కమల్ కొన్నేళ్లుగా అదే చేస్తున్నాడు.తమిళ బిగ్ బాస్ అంటే అందరికి…

error: Content is protected !!