Category: Politics

ప్రియాంక ..మరో ఇందిరా..!

రెండు దశాబ్దాల క్రితం గాంధీ- నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయం అయిన ప్రియాంక గాంధీ, అచ్చం తన నానమ్మ ఇందిరను తలపించడం, ఆమెకు ముందు నుంచి కలసి వస్తుందని చెప్పవచ్చు. ప్రియాంక గాంధీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందిరా గాంధీని…

ప్రియాంక  అనే నేను..

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి లోక్ సభలోకి అడుగు పెట్టారు.ఇటీవల కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో వయనాడ్ లోక్ సభ నుంచి పోటీ చేసి ,భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రియాంక గాంధీ. నవంబర్ 28,2024న,ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు.…

ఇజ్రాయెల్ – హెజ్ బొల్లా మధ్య యుద్ధం ముగిసిపోనుందా?

యుద్ధం ముగిసిపోనుందా అంటే, రష్య – ఉక్రెయిన్ మధ్య లేక, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య అని ప్రపంచం సంబరపడేందుకు ఇంకా సమయం ఉంది. ఆరోజులు త్వరలో రావాలని కోరుకుందాం. ఈలోపు ఇజ్రాయెల్ – హెజ్ బొల్లా మధ్య కాల్పుల విరమణ…

నో…నేను రాజీనామా చేయలేదు..

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని , తాను రాజీనామా చేయలేదంటూ చెప్పుకొచ్చారు. మహావికాస్ అఘాడీ కూటమి లో భాగంగా…

కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం…?

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. అయితే సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ప్రశ్నగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం…

షిండే.. రాజకీయల్లో నుంచి తప్పుకుంటారా?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరీ మోగించిన మహాయుతి కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోన్న వేళ..ఏక్ నాథ్ షిండే రాజకీయల్లో నుంచి తప్పుకోవాలని ఉద్ధవ్ శివసేన గట్టిగా డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ప్రతిపక్షాలు డ్యూటీ ఎక్కాయి ఏంటి అని…

మహారాష్ట్ర నెక్ట్స్ సీఎం ఫడనవీస్..?

మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. మహాయుతి మంచి జోరు మీదుంది. 288 స్థానాలకు 200కి పైగా స్థానాల్లో భాజపా కూటమి ఆధిక్యంలో ఉంది. ఈ దశలో మహారాష్ట్ర నెక్ట్స్ సీఎం ఎవరూ అనే చర్చ మొదలైంది. భాజపా నేత…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా RRR?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరును ఖరారు చేసింది. తెలుగు నాట త్రిబుల్ ఆర్ గా పేరు తెచ్చుకున్నారు రఘురామ కృష్ణరాజు. పోటీగా ఇతరులు నామినేషన్ వేయకపోతే ,…

కుప్పకూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం.. విపక్షాలు ఆగ్రహం

మహారాష్ట్ర తీరప్రాంత జిల్లా సింధుదుర్గ్ లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం, ఏర్పాటు చేసిన 8 నెలలకే కుప్పకూలింది. 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని గత ఏడాది డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మార్వాన్ లోని…

కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు.. మందలించిన అధిష్టానం

రైతుల నిరసనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం తప్పు పట్టింది. భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ కంగనాను మందిలించింది. కేంద్రంలో నాయకత్వం బలంగా లేకపోయినట్లైతే రైతుల నిరసనలతో దేశంలో బంగ్లాదేశ్ తరహా…

error: Content is protected !!