జయహో భారత్.. షూటింగ్ లో మను బాకర్ మరో సంచలనం
పారిస్ లో జరుగున్న ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన మహిళా షూటర్ మను బాకర్, ఇప్పుడు మరో రికార్డ్ ను బద్దలుకొట్టింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్…
ప్రస్తుతం పాన్ ఇండియా టాలీవుడ్ వైపే చూస్తోంది.
2023 బాలీవుడ్ లీడింగ్ లో కనిపించింది.2024లో మాత్రం టాలీవుడ్ లీడ్ చూపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.అందుకు కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారు.సంక్రాంతికి రిలీజ్ అయ్యే గుంటూరు కారం నుంచే తెలుగు హీరోల బాక్సాఫీస్ వేట మొదలు కానుంది.2022లో…
ఆ స్టోరీ వింటే మీ మైండ్ బ్లాక్ కావడం ఖాయం.
ఏ హీరో కైనా సెంటిమెంట్ ఉంటుంది.ఒకరు సంక్రాంతికి రావాలి అనేది సెంటిమెంట్,మరొకరిది ఫలానా సీజన్లో వస్తేనే బెటర్ అనేది నమ్మకం.కాని ఎన్టీఆర్ మాత్రం దేవర విషయంలో,కావాలనే ఒక సెంటిమెంట్ను ఫాలో అవుతున్నాడట.అందుకు 2023 వరకు వెళ్లి రావాల్సి ఉంటుంది.లాస్ట్ ఇయర్ సంక్రాంతికి…
నేమ్ తేలిస్తే షాక్ అయిపోతారు.
పుష్ప వన్ లో సమంత,స్పెషల్ స్టెప్పులేస్తే,నేషన్ ఊగిపోయింది.ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది.త్వరలోనే ఆ సాంగ్ను షూట్ చేయబోతున్నారు.ఇంతకీ సీక్వెల్లో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా,నేమ్ తేలిస్తే షాక్ అయిపోతారు.పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్గానే 50 కోట్లతో…
టాలీవుడ్లోనే ఎక్కువగా వినిపిస్తోంది.
హాలీవుడ్ అంటే,ఏ అవెంజర్స్ గురించో లేక,అవతార్ సినిమాల గురించో అనుకో అక్కర్లేదు.ఎందుకంటే హాలీవుడ్ ఇప్పుడు మనకు బాగా దగ్గరైంది.త్రిబుల్ ఆర్ తర్వాత హాలీవుడ్ లో టాలీవుడ్ కు బాగా రికగ్నీషన్ వచ్చింది.దాంతో ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు హాలీవుడ్ యాక్టర్స్…
సెకండ్ పార్ట్ లోనూ ఒక్కసారి అలా వచ్చి మెరిసి వెళ్లమంటున్నారు.
సీక్వెల్ అంటే కొన్ని లెక్కలుండాలి.హీరో క్యారెక్టరైజేషన్ కంటిన్యూ కావాలి.నయా విలన్ ఎంట్రీ ఇవ్వాలి.హీరోయిన్ విషయంలో సర్ ప్రైజ్ ఉండాలి.అందుకే పుష్ప నుంటి టిల్లు వరకు,అందరూ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు.ఫస్ట్ పార్ట్ లో మెరిసిన బ్యూటీస్ను,సెకండ్ పార్ట్ లోనూ ఒక్కసారి అలా…
ఓ మూవీ హాలీవుడ్ లో రీమేక్ అవుతోంది.
త్రిబుల్ఆర్ తో టాలీవుడ్ రేంజ్ ఎక్కడికో వెళ్లినట్లే ,దృశ్యంతో మాలీవుడ్ రేంజ్ నెక్ట్స్ లెవల్ కు వెళ్లింది.ఈ సినిమాను చూసినోళ్లు,చూసిట్లుగా రీమేక్ చేస్తున్నారు.ఇది కొన్నేళ్లుగా కొనసాగుతున్న పరంపర.రీసెంట్ గా దృశ్యం సినిమా చూసిన హాలీవుడ్,ఇప్పుడు అర్జెంటు గా రీమేక్ చేస్తోంది.ఇండియన్ సినిమా…
మరి రెండో భాగంలో యానిమల్ కు విలన్ ఎవరు?
బాహుబలి 2 కోసం ఒకప్పుడు,ఆడియెన్స్ ఎంతగా ఎదురు చూసారో,యానిమల్ సీక్వెల్ కోసం,అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.కాని సందీప్ వంగా ప్లాన్స్ వేరుగా ఉన్నాయి.ఇప్పుడప్పుడే యానిమల్ 2 రాదంటున్నాడు.కాని బీటౌన్ మాత్రం యానిమల్ సీక్వెల్ కు సంబంధించిన విలన్ ను కన్…
ఏ హీరో చూసిన సీక్వెల్ వస్తోంది అంటున్నాడు.
సీక్వెల్స్, సీక్వెల్స్ సీక్వెల్స్,టాలీవుడ్లో ఈ మాట తప్పితే మరో మాట వినిపించడం లేదు.స్టార్ హీరోలతో పోటీ పడుతూ,యువ హీరోలు కూడా ఇప్పుడు సీక్వెల్స్ కు జిందాబాద్ కొడుతున్నారు.ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల్లోనే,చాలా సీక్వెల్స్ లిస్ట్ బాగా పెరిగిపోయింది.ఏ హీరో చూసిన…
పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి
ఒకప్పుడు శంకర్ సినిమా అంటే,ఇండియా మొత్తం క్రేజ్ కనిపించేది.ఆయన తీసిన సినిమాలు,ఇప్పటికీ అబ్బురపరుస్తాయి.అలాంటి డైరెక్టర్ కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు.మినిమం హిట్ కొట్టేందుకు కష్టాలు పడుతున్నాడు.కాని ఈ ఏడాది శంకర్ నామ సంవత్సరంగా మారబోతోంది.మెగా మేకర్ నుంచి ఒకటి…