ఖుషి నిర్మాత, ప్రస్తుతం హరిహర వీరమల్లు తెరకెక్కిస్తున్న ప్రొడ్యూసర్,ఏ.ఎం .రత్నంకు జన్మదిన తెలియజేసాడు హరి హర వీరమల్లు హీరో పవన్ కళ్యాణ్.ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దాదాపు రెండు దశాబ్ధాలుగా రత్నంగారితో అనుబంధం గుర్తు చేసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏ.ఎం. రత్నం పుట్టిన రోజు కానుకగా హరి హర వీరమల్లు మూవీ నుంచి ఆన్ లోకేషన్ ఫోటోలను చిత్ర యూనిట్ షేర్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో, తెలుగు సినిమా హిస్టరీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఖుషి సినిమాకు నిర్మాత ఏ.ఎం. రత్నం. నాటి నుంచి పవన్ తో అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మార్చి 28న హరి హర వీరమల్లు రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇవి కూడా చవవండి.. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి

error: Content is protected !!