
చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్. ఫిబ్రవరి 7న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నెల 23న మూవీ నుంచి మూడో సింగిల్ రిలీజ్ కానుంది. హైలెస్సో హైలెస్సా పాట విడుదల కానుంది. అందులో నుంచి రిలీజైన పోస్టరే ఇది. నాగ చైతన్య, సాయి పల్లవి జోడి మరోసారి కనువిందు చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చుతున్న పాటలు, సెన్సేషన్ కు మారుపేరుగా మారాయి. మరి హైలెస్సో హైలెస్సా పాటకు రాక్ స్టార్ ఎలాంటి ట్యూన్ అందించాడు అనేది తెలియాలి అంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. దాదాపు 100 కోట్లతో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.
- రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారు
- జై అఖండ ఉంటుందా..? ఉంటుందంటోన్న జై బాలయ్య!
- మార్చిలో రిలీజైన చిత్రానికి , ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి బన్ని?
- ఏం టైటిల్ ఇది త్రివిక్రమ్? మరీ ఇంత పిరికితనమా?
- వారం గ్యాప్లో బాబాయ్,అబ్బాయ్ బాక్సాఫీస్ దాడి?
- ఖైదీ సీక్వెల్ … కార్తికి ఇంట్రెస్ట్ పోయింది!
- సరిగ్గా వారం తర్వాత అఖండ ఆగమనం, రిలీజ్కు లైన్ క్లియర్
- పవన్ చేసిన సాయం, మరిచిన నిర్మాత ఏ.ఎం.రత్నం?
- నరసింహ సీక్వెల్, నెరవేరుతున్న రజనీకాంత్ 50 ఏళ్ల కల
- రిలీజ్ కు గంట ముందు అఖండ -2 పోస్ట్ పోన్
- అప్పుడు హ్యారీ పోటర్, ఇఫ్పుడు షారుక్ ఖాన్, బద్దలైన రికార్డ్
