మాజీ సీఎం కేసీఆర్.. ఇక ఇస్మార్ట్..!
తెలంగాణ తెచ్చిన యోధుడు, తెలంగాణ ను పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ ఆధినేత కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొలిటికల్ యాక్టివిటీని తగ్గించేశారు. చాలా వరకు ఫామ్ హౌజ్ కు పరిమితం అవుతున్నారు. అయితే…
మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు.. ఎప్పటి నుంచో తెలుసా?
ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్స్ కంపెనీ మారుతీ సుజుకీ ( MarutiSuzuki) తమ వాహనాల ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవలే వెల్లడించింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ,అందుబాటులో ఉన్న మోడల్స్ అన్నిటిపై పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది…
ఇంతకీ పుష్ప, దంగల్ రికార్డ్ ను బ్రేక్ చేసాడా?
పుష్ప -2 రిలీజైనప్పటి నుంచి, ఈ సినిమా కొల్లగొట్టిన వసూళ్ల గురించి, బద్దలవుతున్న రికార్డుల గురించే అందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. అందులో భాగంగా 32 రోజుల్లోనే బాహుబలి -2 రికార్డ్ ను క్రాస్ చేసింది పుష్ప-2 మూవీ. ఆ రోజు 1800…
ఓటీటీలోకి పుష్పరాజ్, కాకపోతే ఒక్క కండీషన్..!
అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప -2 ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప -2, 50 రోజులకు పైగా థియేటర్స్ లో కొల్లగొట్టిన వసూళ్ల గురించి, 50 రోజులుగా…
భారత్ వైపు దూసుకొస్తోన్న బీవైడీ కార్లు..
చైనాకు చెందిన ప్రముఖ ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ బీవైడీ ( #BYD ), భారత్ మార్కెట్ లో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా భారత్ లోనూ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.…
మరో ఐదేళ్లలో 50 శాతం ఈవీలే ఉండాలి..
దేశంలో 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలంటే 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాల్లో 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ ఆధ్వర్యంలో…
తండేల్ నుంచి న్యూ పోస్టర్.. అదిరిపోయిన ఫ్రేమ్
చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్. ఫిబ్రవరి 7న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నెల 23న మూవీ నుంచి మూడో సింగిల్ రిలీజ్ కానుంది. హైలెస్సో హైలెస్సా…
ఇది విక్టరీ విశ్వరూపం.. వెంకీ మామ బాక్సాఫీస్ జాతర
రికార్డులు.. వసూళ్లు.. ప్రేక్షకులు.. ఈ మూడు పదాలకు, పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే పేటెంట్ ఉందనుకుంటే మీరు పొరపడినట్లే.. లేదా రికార్డులు, వసూళ్లు, ప్రేక్షకులు గురించి ప్రస్తావన రావాలంటే ప్రభాస్, అల్లు అర్జున్, సినిమా రిలీజ్ కావాల్సిన అవసరం లేదు. రాజమౌళి…
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన
పార్టీ పెట్టి పదేళ్లు దాటుతోంది. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లేదన్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన ప్రతీసారి గాజు గ్లాసు గుర్తుకు టెన్షనే.. కాని ఇప్పుడు జనసేనకు ఆ సమస్యలు అన్ని తొలిగిపోయినట్లే. జనసేన పార్టీని కేంద్ర…
అభయ కేసులో దోషి సంజయ్ రాయ్
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన జూనియర్ డాక్టర్ అభయ దారుణ హత్య కేసులో దోషి సంజయ్ రాయ్ కు శిక్ష ఖరారైంది. కోల్ కతా లోని సియాల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.గత ఏడాది ఆగస్ట్ 9వ తేదీ రాత్రి…
