
చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్. ఫిబ్రవరి 7న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నెల 23న మూవీ నుంచి మూడో సింగిల్ రిలీజ్ కానుంది. హైలెస్సో హైలెస్సా పాట విడుదల కానుంది. అందులో నుంచి రిలీజైన పోస్టరే ఇది. నాగ చైతన్య, సాయి పల్లవి జోడి మరోసారి కనువిందు చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చుతున్న పాటలు, సెన్సేషన్ కు మారుపేరుగా మారాయి. మరి హైలెస్సో హైలెస్సా పాటకు రాక్ స్టార్ ఎలాంటి ట్యూన్ అందించాడు అనేది తెలియాలి అంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. దాదాపు 100 కోట్లతో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.
- తమిళనాట విజయ్ మరో సంచలనం, సీఎం కేక్స్ కోసం ఎగబడుతున్న జనం
- పవన్ దారిలో బన్ని భుజానికి గాయం, కాని ఇప్పుడు కాదు…
- వద్దు.. వద్దు.. అలా చేయవద్దు, బాలయ్య హీరోయిన్ విజ్ఞప్తి
- 6 టీన్స్ కు సీక్వెల్, రిస్క్ మూవీ ఎలా ఉంది?
- కాంచనలోకి చంద్రముఖి హీరోయిన్, లారెన్స్ గేమ్ ఛేంజింగ్ ప్లాన్
- సింగిల్ స్క్రీన్స్ లో పెద్దికి షాక్, నో షోస్..? 30 కోట్లు లాస్?
- డ్రాగన్ లోకి సలార్, క్రాస్ ఓవర్ సర్ ప్రైజ్ ఉందా?
- ముంబైకి బన్ని షిఫ్ట్, నో డౌట్, ఎక్స్ క్లూజివ్ స్టోరీ
- బయటకి వచ్చిన ఆదర్శ కుటుంబం .. ఎందుకో తెలుసా..EXCLUSIVE
- రజనీకి నో చెప్పి, బన్నికి యస్ చెప్పి, ఏంటిది షారుఖ్?
- LIC ఎందుకు LIK గా మారింది.. ? 100కోట్లు అడిగింది ఎవరు?
