Category: Trending

రాత్రి 11 దాటిందా… అయితే పిల్లలు వద్దు

16 ఏళ్ల లోపు పిల్లలు.. అంటే మైనర్లు.. రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లకా.. ఈ అంశం పై నిర్ణయం తీసుకోండని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు మైనర్లను థియేటర్స్ కు అనుమించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11…

పాత కార్లకు ఫుల్ డిమాండ్

పాత కార్ల అమ్మకాలు లో దేశ వ్యాప్తంగా లక్షల యూనిట్లు దాటాయని లెక్కలు చెబుతున్నాయి. మరో ఐదేళ్లలో ఈ సంఖ్య ఏటా కోటి యూనిట్లు దాటుతుందని కార్స్ 24 నివేదిక విడుదల చేసింది. పాత కార్ల క్రయవిక్రయాల్లో ఉన్న కార్స్ 24…

మాజీ సీఎం కేసీఆర్.. ఇక ఇస్మార్ట్..!

తెలంగాణ తెచ్చిన యోధుడు, తెలంగాణ ను పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ ఆధినేత కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొలిటికల్ యాక్టివిటీని తగ్గించేశారు. చాలా వరకు ఫామ్ హౌజ్ కు పరిమితం అవుతున్నారు. అయితే…

మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు.. ఎప్పటి నుంచో తెలుసా?

ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్స్ కంపెనీ మారుతీ సుజుకీ ( MarutiSuzuki) తమ వాహనాల ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవలే వెల్లడించింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ,అందుబాటులో ఉన్న మోడల్స్ అన్నిటిపై పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది…

ఇంతకీ పుష్ప, దంగల్ రికార్డ్ ను బ్రేక్ చేసాడా?

పుష్ప -2 రిలీజైనప్పటి నుంచి, ఈ సినిమా కొల్లగొట్టిన వసూళ్ల గురించి, బద్దలవుతున్న రికార్డుల గురించే అందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. అందులో భాగంగా 32 రోజుల్లోనే బాహుబలి -2 రికార్డ్ ను క్రాస్ చేసింది పుష్ప-2 మూవీ. ఆ రోజు 1800…

ఓటీటీలోకి పుష్పరాజ్, కాకపోతే ఒక్క కండీషన్..!

అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప -2 ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప -2, 50 రోజులకు పైగా థియేటర్స్ లో కొల్లగొట్టిన వసూళ్ల గురించి, 50 రోజులుగా…

భారత్ వైపు దూసుకొస్తోన్న బీవైడీ కార్లు..

చైనాకు చెందిన ప్రముఖ ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ బీవైడీ ( #BYD ), భారత్ మార్కెట్ లో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా భారత్ లోనూ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.…

మరో ఐదేళ్లలో 50 శాతం ఈవీలే ఉండాలి..

దేశంలో 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలంటే 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాల్లో 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ ఆధ్వర్యంలో…

తండేల్ నుంచి న్యూ పోస్టర్.. అదిరిపోయిన ఫ్రేమ్

చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్. ఫిబ్రవరి 7న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నెల 23న మూవీ నుంచి మూడో సింగిల్ రిలీజ్ కానుంది. హైలెస్సో హైలెస్సా…

ఇది విక్టరీ విశ్వరూపం.. వెంకీ మామ బాక్సాఫీస్ జాతర

రికార్డులు.. వసూళ్లు.. ప్రేక్షకులు.. ఈ మూడు పదాలకు, పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే పేటెంట్ ఉందనుకుంటే మీరు పొరపడినట్లే.. లేదా రికార్డులు, వసూళ్లు, ప్రేక్షకులు గురించి ప్రస్తావన రావాలంటే ప్రభాస్, అల్లు అర్జున్, సినిమా రిలీజ్ కావాల్సిన అవసరం లేదు. రాజమౌళి…

error: Content is protected !!